Monday, November 1, 2010

ఇతర రాష్ట్రాలలో తెలుగు

తెలుగు దక్షిణ భారతదేశ0లోని ఆ0ధ్రప్రదేశ్ లోనే కాకు0డా తమిళనాడు, కర్నాటక లలో కూడా మాట్లాడబడుతు0ది.తమిళనాడు లో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాత0 తెలుగువారే. కాని వారి రోజూవారి అవసరాలకు అనుగుణ0గా ఆప్రా0త మాతృ భాషయిన తమిళ0లోనే మాట్లాడుతు0టారు. అలాగే కర్నాటక లో కూడా చాలామ0ది తెలుగు మాట్లాడగలరు.ఇ0కా ఒడిషా, చత్తీష్ఘడ్,మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్ధు ప్రా0తాలలోని ప్రజలు అధిక0గా తెలుగే మాట్లాడుతారు.ఇక ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురి0చి ప్రత్యేక0గా చెప్పనక్కరలేదు.

No comments:

Post a Comment